ఓం జై గోమాత జై జై గోమాత గో పరివార్ జేఏసీ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షిత

TEJA NEWS

ఓం జై గోమాత జై జై గోమాత గో పరివార్ జేఏసీ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది గో పరివార్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా మాన్యశ్రీ తోట సురేష్ గత ఐదు సంవత్సరాల నుంచి గోరక్షణ చేస్తూ సంస్థ కి రాష్ట్రంలో గుర్తింపును తీసుకొచ్చారు అందరూ కలిసి వారికి అభినందనలు తెలియపరిచారు మరల తిరిగి వారిని అధ్యక్షులుగా నిర్ణయించడం వారితో కలిపి 21 మంది కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది వీరందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి గో సేవలో తరిస్తున్న మహనీయులు అందరూ కలిసి గో సేవ గో పోషణ గోరక్ష చేస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఈ కార్యవర్గము తీర్మానించడం జరిగింది . మీ శివ స్వామీజీ జయహో భారత్

You cannot copy content of this page

Scroll to Top