కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

TEJA NEWS

చెన్నూరు నియోజకవర్గం::
కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన రోజు డిసెంబర్ 9, “విజయ్ దివస్ ” చారిత్రక నేపథ్యాన్ని స్మరించుకుంటూ చెన్నూరు నియోజకవర్గం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, పాలభిషేకం చేసిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ అనంతరం ర్యాలీలోని నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ దివస్ ఆవశ్యకత గురించి ప్రజలకు తెలిసేలా ప్రసంగించారు

You cannot copy content of this page

Scroll to Top