ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు
తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్
విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మోహన్ బాబును (ఏ2) నిందితుడిగా చేర్చిన తిరుచానూరు పోలీసులు
పిటిషన్ పై విచారణ చేపట్టే అవకాశం…..
