నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

TEJA NEWS

నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సాక్షిత పటాన్చెరు :
ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేసుకున్న అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్రెడ్డి ని హైదరాబాదులోని ఆయన నివాసంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. భగవంతుని కృపతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top