పల్నాడు జిల్లా.
సత్తెనపల్లి నియోజకవర్గం
జి ముప్పాళ్ల గ్రామంలో మసీదు పక్కన బయటపడ్డ పురాతన దేవుళ్ల విగ్రహాలు…విగ్రహాలను తీసి ముప్పాళ్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో పునఃప్రతిష్ట చేయనున్నట్లు ముప్పాళ్ల ఆచార్యులు నారాయణం కిషోర్ బాబు తెలిపారు

You cannot copy content of this page