ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…

TEJA NEWS

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…

ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top