కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహం

TEJA NEWS

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్న ముగ్గురు జంటలకు ..R. మధుకర్(బాలానగర్) మరియు A. లోకేష్ (కూకట్పల్లి), సాయి ప్రదీప్ (ప్రశాంత్ నగర్)ఒక్కొక్కరికి రెండున్నర లక్షల చొప్పున ఫిక్స్ డిపాజిట్ బాండ్లను అందించడం జరిగింది… ఈ ఈ కార్యక్రమంలో..ASWO పాండు..( మేడ్చల్ ) HWO లు v. కొండల రావు,… వి. నరసింహ..j. పండు తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top