రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నరసాపురం గ్రామం

TEJA NEWS

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నరసాపురం గ్రామం లో మారిశెట్టి రామారావు ఇటీవల స్వర్గస్తులైనారు.. నేడు వారి పెదకార్యం సందర్భంగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ …

ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు ప్రగడ జోగారావు , ఇంటి దుర్గాప్రసాద్ , దాకారపు సతీష్ , ఇంటి ప్రసాద్ , చోంగ తేజ , ప్రగడ దేవి వర ప్రసాద్ , త్రిపుర శెట్టి తాతజి , చోంగ సత్తిబాబు , పందుల్ల దుర్గ ప్రసాద్ , ఇంటి స్వామి , మారిశెట్టి త్రిమూర్తులు , తెలుగుదేశం పార్టీ నాయకులు పదపాటి దుర్గారావు , రాయపాటి సత్తిబాబు , దాకారపు తాతయ్య , కట్ట సత్తిబాబు , బాలాజీ , కోర్పు రాజేష్ , పిత శ్రీను , తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top