వార్డుల నూతన కమిటీ ఎన్నిక

TEJA NEWS

వార్డుల నూతన కమిటీ ఎన్నిక

చిలకలూరిపేట పట్టణం 29వ వార్డు అధ్యక్షులు గా షేక్ పట్నం కరిముల్లా, ప్రధాన కార్యదర్శి గా షేక్ కాలేషా నూతనంగా ఎన్నికైన సందర్భంగా, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు వారిని అభినందించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కరిముల్లా, నందం చంద్ర, తోట బ్రాహ్మస్వాములు, బ్యాంక్ బాజీ,కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top