వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం

TEJA NEWS

విజయవాడ, తాడేపల్లి
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం

విజయవాడ తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర వైస్సార్సీపీ మహిళా విభాగ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా . ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా ని ఘనంగా సత్కరించిన మహిళా విభాగ అధ్యక్షురాలు వరద కళ్యాణి , మాజీ హోం శాఖ మంత్రి వనిత ఎమ్మెల్సీ కల్పన మరియు మాజీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకులు మహిళా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, విభాగ రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు.

You cannot copy content of this page

Scroll to Top