తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రామకృష్ణరావు […]
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రామకృష్ణరావు […]
చెన్నూర్ నియోజకవర్గం.. మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దెరేగడిలోని భీమా గార్డెన్స్ లో చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి అధ్యక్షతన జరిగిన చెన్నూర్ నియోజకవర్గం
వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలోని మల్లెపల్లిలొ జై భీమ్ జై బాపు సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు,
అశ్వారావుపేట :వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100, పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ నూతనంగా
కృష్ణాజిల్లా గుడివాడ సబ్ డివిజన్ అధికారుల సన్మానం, గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న ఎస్సై ప్రసాద్ అను నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల
కెసిఆర్ ప్రసంగంలో పస లేదు ::సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్
ఏపీలో హైకోర్ట్ సంచలన తీర్పు కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలి: హైకోర్టు ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు క్లీన్ చేస్తూ మరణిస్తే ఆ కార్మికుల
75 % హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపు అమరావతి : ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి
నాయి బ్రాహ్మణులకు వేతనం పెంపు కూటమి ప్రభుత్వంకు ధన్యవాదాలు.రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావురాష్ట్రంలోని దేవాలయాల కళ్యాణకట్ట కేశఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు రూ.20 వేలనుంచి నెలవారి వేతనం
గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక -కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34 ఓట్లు -వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకట్రెడ్డికి 27 ఓట్లు -వైసీపీ సభ్యులు యాట్ల రవి,
You cannot copy content of this page