ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు

TEJA NEWS

ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు

తిరుమలలో తెలంగాణ నేతల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించిన సీఎం చంద్రబాబు

మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసిన టీటీడీ

తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపిన టీటీడీ

You cannot copy content of this page

Scroll to Top