రూ.2000 నోట్లపై RBI కీలక ప్రకటన..
రూ.2 వేల నోట్లు తమకు ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో చేరలేదని పేర్కొన్న ఆర్బీఐ..
ప్రజల వద్ద ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని వెల్లడి..
ఇప్పుడు కూడా ఆ రూ.2 వేల నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చన్న ఆర్బీఐ..
ఇండియా పోస్టు ద్వారా వాటిని పంపితే.. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం..
