ఏలూరు , నియోజకవర్గం
ఏలూరు నగరంలో ఏసీబీ అధికారుల దాడి.
ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారినీ కావ్య రెడ్డి ని వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు.
15వేలు నగదు స్వాధీనం..
అధికారితో పాటు ఆఫీస్ సబార్డినేట్, పుల్లారావు అరెస్ట్.
దాడిలో పాల్గొన్న ఏసీబీ డీఎస్పీ.

You cannot copy content of this page