నిర్లక్ష్యంగా డ్రైవింగ్ : ఒకరు మృతి

TEJA NEWS

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ : ఒకరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

అశ్వారావుపేట సరిహద్దులోని రవాణా శాఖ తనిఖీ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.అశ్వారావుపేట నుంచి ఆంధ్ర వైపు బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సుని ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యాన్ ను ఢీకొట్టాడు. పక్కనే వెళ్తున్న బస్సు టైర్ల కింద పడి మృతి చెందాడు. మృతుడు విజయవాడకు చెందిన నామాల బాబ్జిగా గుర్తించారు.

You cannot copy content of this page

Scroll to Top