కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం

TEJA NEWS

కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం…

బీ.సీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో
42 శాతం సీట్లు అమలుకు మంత్రి ఉత్తమ్ కృషి..

ప్రియతమా నాయకుల చిత్రపటాల కు పాలాభిషేకం చేసిన నాయకులు …

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు , టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ ఎండి.అజీజ్ పాషా మాట్లాడుతూ…

శ్రీ రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ఆచరణను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని .
భవిష్యత్తులో రాష్ట్ర వనరులను , సంపదను, కుల గణన సర్వే ప్రకారం
అందించవచ్చునని మరియు రాజకీయ,ఆర్థిక,ఉద్యోగ అవకాశాలను
ఈ కుల గుణంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా అన్నారు….
కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పట్టణ బీసీ కమిటీ అధ్యక్షులు పుప్పాల రవికుమార్ అధ్యక్షతన . నిర్వహించడం జరిగింది.
తెలంగాణ ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా బీసీల కులగణన నిర్వహించి అసెంబ్లీలో కులగణన జాబితాను ప్రజలముందు ఉంచే ప్రక్రియలో కీలక పాత్ర పోషించటంలో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని మన అందరికీ మరియు రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాల అందరికీ గర్వకారణం ఆని అన్నారు…

బీసీ కుల గణన ప్రక్రియను విజయవంతం చేసినందుకు మన ప్రియతమ నాయకుల కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ,ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,ఇరిగేషన్, పౌరసరపాలన శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీమతి సీతక్క చిత్రపటాలకు పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో పాలాభిషేక కార్యక్రమం
నిర్వహించటం జరిగింది …

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం నాయకులు జక్కుల మల్లయ్య,సమ్మెట సుబ్బరాజు, చిట్యాల అమర్నాథ్ రెడ్డి,జక్కుల నరేందర్, తేజావత్ రాజా,కారింగుల వెంకటేశ్వర్లు,మొదల సైదులు, తెప్పని యలమంద,జక్కుల శoబయ్య,కంకణాల పుల్లయ్య,బోడ్డు గోవిందరావు, బెల్లంకొండ శీను, పెద్దబ్బాయి,కందుల వెంకటేశ్వర్లు,ఎస్కే ముస్తఫా,గంజి శివ, క్రాంతి కుమార్,యూసుఫ్,రాయల వెంకటేశ్వర్లు,పాలకూరి లాలు,చెనగాని బాల కృష్ణ.తదితరులు ఈ కార్య

You cannot copy content of this page

Scroll to Top