నూతన వస్త్రాలంకరణ వేడుకలకు హాజరైన మాజీ డిప్యూటీ మేయర్ …
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , శ్రీమతి శారద, సురేష్ దంపతుల కుమార్తె హిమ శ్రీ నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు .ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి, మహిళా నాయకులు హైమావతి, లక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు.
