మాజీ మంత్రి,నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజని

TEJA NEWS

చిలకలూరిపేట:మాజీ మంత్రి,నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజని ని కలిసి నియోజకవర్గంలోని మహిళా విభాగంలోని కమిటీలు గురించి చర్చించిన రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మరియు పల్నాడు జిల్లా ఇన్చార్జి బుల్లా మేరీ కుమారి మరియు పల్నాడు జిల్లా మహిళా విభాగం నేతలు అయిన బొబ్బిలి శ్రీ లక్ష్మీ, చింతలపూడి దుర్గ, భోగాల చిన్నమ్మాయి, తిప్పిశెట్టి రమణమ్మ, పెట్లూరి అనంతలక్ష్మి, కిల్లా రత్నకుమారి,

You cannot copy content of this page

Scroll to Top