మహాశివరాత్రి సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

TEJA NEWS

మహాశివరాత్రి సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శివదీక్ష శిబిరముల (26/02/2025) ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించబడినది.ఈ కార్యక్రమం శ్రీశైలం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్.యమ్.స్వరూప ఆధ్వర్యంలో నిర్వహించి సుమారు 100 మందికి పైగా కాలినడకన వచ్చిన భక్తులకు ఆయుర్వేద వైద్యం అందించడం జరిగినది.

You cannot copy content of this page

Scroll to Top