
బుచ్చిలో సాధారణ సర్వసభ్య సమావేశం
కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ మోర్ల సుప్రజ.
నెల్లూరుజిల్లాబుచ్చిరెడ్డిపాళెంమున్సిపాలిటీకార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు నిర్వహించినటువంటి సాధారణ సమావేశంలో పాల్గొన్న బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ సాధారణ సమావేశంలో మొత్తం 19 అజెండాలను ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ 19 అజెండాలను కౌన్సిలర్స్ అందరు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి .బాలకృష్ణ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.