కేటీఆర్ ని కలిసినబాసు హనుమంతు నాయుడు

TEJA NEWS

కేటీఆర్ ని కలిసిన
బాసు హనుమంతు నాయుడు

ఈరోజు హైదరాబాద్ లోని నందినగర్ నివాసం నందు మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు… ఈ సందర్భంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి,BRS పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు….

You cannot copy content of this page

Scroll to Top