జాతీయ రహదారి 167 A కొరకు పసుమర్రు గ్రామంలో భూసేకరణ

TEJA NEWS

జాతీయ రహదారి 167 A కొరకు పసుమర్రు గ్రామంలో భూసేకరణ జరిగింది న్యాయబద్ధమైన పరిహారం అందించలేదని పలనాడు జిల్లా కలెక్టర్ కి చచిన్న సన్నకార రైతులకు పరిహారం పెంచమని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆర్బిట్రేషన్ లో గుదే రవితేజ ( హైకోర్టు లాయర్) , గరికపాటి ఆదిత్య ( రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి ) గొట్టిపాటి వాసుదేవ్ ( కన్వీనర్ ),షేక్ బాజీ షేక్ సుభాని షేక్ దరియా హుస్సేన్ షేక్ మస్తాన్ వలి షేక్ అస్రాఫ్ ఉప్పుటూరి వెంకటరావు ఆంజనేయులు కారుమంచి అశోక్, చాగంటి సీతారామయ్య మరికొందరు రైతులు పాల్గొనటం జరిగింది

You cannot copy content of this page

Scroll to Top