BRSపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

TEJA NEWS

BRSపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి ఉత్తమ్ BRSపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘BRS నేతలకు సిగ్గు ఉండాలి, కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నాం అని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. NDSA నివేదిక చూసి సిగ్గుపడాలి, మీరే డిజైన్ చేశారు, మీరే కట్టారు, మేడిగడ్డ సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయి.. కాళేశ్వరం రైతుల కోసం కాదు జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.

You cannot copy content of this page

Scroll to Top