జి. డి. సి. సి.బ్యాంక్ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు తల్లి మాణిక్యమ్మ నిన్న స్వర్గస్తులైనారు.గుంటూరు నగరం ఏటుకూరు రోడ్డు లోని వారి సోదరుని స్వగృహం నందు ఉన్న వారి పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
ఈ కార్యక్రమంలో వారి వెంట పమిడిశ్రీనివాస్, మండెపూడి శ్రీనివాసరావు, రావూరి నాగేశ్వరరావు తదితరులున్నారు.
