హనుమాన్ జయంతి సందర్బంగా

TEJA NEWS

హనుమాన్ జయంతి సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో వెంకటేశ్వర కాలనీ,ఎం.ఎన్ రెడ్డి నగర్(హనుమాన్ టెంపుల్),ప్రసూన నగర్,కుత్బుల్లాపూర్ గ్రామం ల లో హనుమాన్ జయంతి సందర్బంగా హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొని పలు ఆలయలలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ, పెద్దింటి సాయిలు, చిత్తారి, సందీప్ గౌడ్, మహేష్ గౌడ్, మహేష్, శ్రవణ్, ఈశ్వర్, శివ, వరుణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top