ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి నిత్య ఉచిత ప్రసాద పధకం నిమిత్తం మరియు గో సంరక్షణ నిమిత్తం హైదరాబాద్, జూబ్లీహిల్స్ వాస్తవ్యులు శ్రీ కోటిరావు, శ్రీమతి అంజు కుమారి, కుటుంబ సభ్యులు నిత్య ఉచిత ప్రసాద పధకం నిమిత్తం : ₹ 2,25,00-00 రూపాయలు మరియు గో సంరక్షణ పథకం నిమిత్తం ₹ 2,25,00-00రూపాయలు మొత్తం₹ 4,50,000-00( అక్షరాల నాలుగు లక్షల యాభై వేల రూపాయలు) రూపాయలు అంజు కుమారి, తనీషి రావు వారి పేరట ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ వారిని కలిసి విరాళంగా అందజేశారు
