గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం

TEJA NEWS

గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం

సచివాలయంలో ఒక కీలక అధికారి ప్రోటోకాల్ భోజనం తిని వెంటనే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం

రాష్ట్ర సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో అందించే భోజనం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర కీలక ఉద్యోగులు తింటుంటారు.

అయితే ఈ మధ్య భోజనం అందించే సంస్థ నాసిరకమైన ఆహారం అందిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top