ఇంద్రకీలాద్రి, విజయవాడలో జరుగుతున్న నిత్య (ఉచిత ప్రసాద వితరణ)

TEJA NEWS

ఇంద్రకీలాద్రి, విజయవాడలో జరుగుతున్న నిత్య (ఉచిత ప్రసాద వితరణ) చీరాల, వైకుంఠపురానికి చెందిన వై.బి.పి. నాయుడు (తండ్రి: వై. కృష్ణారావు) రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు.
ఈ విరాళాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ కి నేరుగా అందజేయడం జరిగింది. అమ్మవారి సేవలో భాగస్వాములైన దాతల భక్తిని అభినందిస్తూ, వారి కుటుంబానికి అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని ఆలయ వర్గాలు ఆకాంక్షించాయి

You cannot copy content of this page

Scroll to Top