ఏపీలో టికెట్ తనిఖీల ద్వారా ఒక్కరోజులో రూ.35.46 లక్షలు

TEJA NEWS

ఏపీలో టికెట్ తనిఖీల ద్వారా ఒక్కరోజులో రూ.35.46 లక్షలు

విజయవాడ :

ఏపీలో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిని కట్టడి చేసేందుకు రైల్వే కమర్షియల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఈ నెల 6న మెగా టికెట్ తనిఖీలు నిర్వహించగా జరిమానాల రూపంలో రికార్డు స్థాయిలో రూ.35.46 లక్షల ఆదాయం లభించింది. గత ఏడాది ఒక రోజు ఇలా తనిఖీ చేసినప్పుడు సుమారు రూ.34 లక్షలు వచ్చాయి.

You cannot copy content of this page

Scroll to Top