యడ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు

TEJA NEWS

చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, యడ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోపూరి కృష్ణ ఇటీవల మరణించగా, వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు *
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , కామినేని సాయిబాబా , జవ్వాజి మదన్ , పోపూరి రాఘవయ్య , మద్దూరి శ్రీనివాసరెడ్డి , పోపూరి వెంకయ్య , పోపూరి వెంకట రత్తయ్య , పోపూరి రామారావు , జరుగుల అంజేశ్వరరావు , గోనుగుంట్ల హరిబాబు , పోపూరి సదాశివరావు , పోపూరి నాగేశ్వరరావు , పోపూరి ప్రసాద్ , మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top