తన భూమిని పట్టా భూమిగా మార్చాలని యువకుడి వినూత్న నిరసన
చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామంలో తన భూమిని పట్టా భూమిగా మార్చాలని ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్న అధికారులు స్పందించడం లేదని భూమిలోని చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేసిన యువకుడు
