శభాష్ పోలీస్ సత్తెనపల్లి పోలీసులను

TEJA NEWS

శభాష్ పోలీస్ సత్తెనపల్లి పోలీసులను అభినందించిన హోంమంత్రి అనిత…

ఎన్టీఆర్ జిల్లా, గన్నవరంలో ఒక ప్రముఖ కాలేజీలో చదివే మైనర్ విద్యార్థినిలు 5గురు మిస్సింగ్ కేసులో వారి ఆచూకీ కోసం, పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు సత్తెనపల్లి DSP , సిఐ , ASI రమణ , మరియు సిబ్బంది ధరియావలి, సలీం, దశరధ నాయక్, సహాయంతో ట్రైన్లో వెళ్ళుచున్నారేమోనని గ్రహించి,చాకచక్యంగా పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం అయినది. ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ సత్తెనపల్లి పోలీస్ వారిని అభినందించడమైనది.

You cannot copy content of this page

Scroll to Top