గుంటూరు జిల్లా తాడేపల్లి
కుంచనపల్లి బకింగ్ హోమ్ కెనాల్ బ్రిడ్జి పైనుండి సుమారు 12 సంవత్సరాల బాలికను కాలువలోకి పడేసిన గుర్తు తెలియని వ్యక్తి
ఇది గమనించి100 కు సమాచారం ఇచ్చిన స్థానిక మహిళ బాలిక ఆచూకీ కోసం ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్ వారితో గాలింపు చర్యలు చేపట్టిన తాడేపల్లి పోలీసులు.
బాలిక మృతదేహాన్ని బకింగ్ హోమ్ కెనాల్ నుంచి వెలికి తీసి మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఈ బాలికని బకింగ్ హోమ్ కెనాల్ లో పడేసిన వ్యక్తి గురించి గాలిస్తున్న తాడేపల్లి పోలీసులు
