ఈపీఎఫ్ కీలక నిర్ణయం

TEJA NEWS

ఈపీఎఫ్ కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఇన్ యాక్టివ్లో ఉన్న పీఎఫ్ ఖాతాల్లోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమెటిక్ గా సెటిల్ చేయనున్నట్టు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే క్లెయిమ్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయి. దేశవ్యాప్తంగా 31 లక్షల ఇన్ఫ్ర్యాక్టివ్ ఖాతాల్లో 10,181 కోట్ల డిపాజిట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి

You cannot copy content of this page

Scroll to Top