నటి రష్మిక మందన్న ట్వీట్ వైరల్…!

TEJA NEWS

నటి రష్మిక మందన్న ట్వీట్ వైరల్…!

“ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన రష్మిక

అందుకు సంబంధించినట్లుగానే ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన రష్మిక

You cannot copy content of this page

Scroll to Top