రైతుభరోసా, యువ వికాసం పథకాల కోసం మరో రూ.8,500 కోట్ల అప్పు
జూన్ 17వ తేదీ నాటికి మొత్తం రూ.8,500 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించనున్న రాష్ట్ర ఆర్థికశాఖ
ఈ నెల 3న రూ.1,500 కోట్లు, 10న రూ.3,000 కోట్లు తీసుకుంది.. అయితే 17న మరో రూ.4,000 కోట్లను సేకరించేందుకు ప్రభుత్వ బాండ్లను వేలానికి పెట్టిన రాష్ట్ర ఆర్థికశాఖ
