అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమం

TEJA NEWS

అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని రామాలయం ఆలయం వద్ద గురుస్వామి శేఖర్ యాదవ్ మరియు అయ్యప్ప స్వాములు వారు ఏర్పాటు చేసుకున్న 18వ అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు రవీందర్ యాదవ్, డప్పు కిరణ్, భారత్ కుమార్, నాయకులు రఘునాథ్, రాకేష్, పవన్, రాజు, మరియు స్థానిక నాయకులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top