ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్

ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
తెలంగాణ : ఇకపై రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. విద్యావిధానంలో కీలక మార్పులు తెస్తున్నామన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామన్నారు.