కామ్రేడ్ అయోధ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

TEJA NEWS

కామ్రేడ్ అయోధ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.
సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వైస్ చైర్మన్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బి అయోధ్య ఉదయం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని వారి మృతికి సిపిఐ మేడ్చల్ జిల్లా సమితి తరపున నివాళులు అర్పిస్తున్నమని అన్నారు.
ఎలాంటి రాజకీయ కల్మషం లేకుండా,నీకచ్చిగా,పార్టీ పై ఎనలేని ప్రేమను కలిగి నిత్యం పార్టీ,ప్రజల కష్టాలను తీర్చడానికి కుటుంబం కన్నా సమాజ శ్రేయ్యాసే మిన్నగా భావించి నిరంతరం ప్రజలతో కలిసి పోరాటాలు చేసేవరని అలాంటి నాయకుడిని కోల్పోవడం కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే లోటు కాకుండా పార్టీకి,ప్రజలకు, ప్రజా ఊడ్తమాలకు తీరని లోటని అన్నారు. వారికీ జిల్లా సమితి తరపున జోహార్లు అర్పిస్తు,వారి కుటుంబానికి సానుభూతుని తెలియచేస్తునమ్మని అన్నారు.

You cannot copy content of this page

Scroll to Top