ఫాస్ట్ ట్యాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం.
3000 చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా 200 సార్లు తిరగొచ్చు. ఆగస్ట్ 15 నుంచి అమలు .వాణిజేతర వాహనాలు అయిన కార్లు,జీపులు,వ్యాన్లు కి వర్తింపు .
3000 చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా 200 సార్లు తిరగొచ్చు. ఆగస్ట్ 15 నుంచి అమలు .వాణిజేతర వాహనాలు అయిన కార్లు,జీపులు,వ్యాన్లు కి వర్తింపు .
ఈ నెల 22, 23 తేదీల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో కొనుగోలు కేంద్రాలు వెల్లడించిన మార్కెట్ యార్డ్ కార్యదర్శి దేవరకొండ
వృద్ధి’లో ఏపీ పరుగులు.. ఎలాగో చెప్పిన సీఎం చంద్రబాబు… తలసరి వృద్ధి.. దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్దిని సూచిస్తుంది. ఈ విషయంలోనే రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి.
మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కి శుభాకాంక్షల వెల్లువ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్
కొడాలి నాని అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) అరెస్ట్ నిరాధారమని ఏపీ పోలీసులు(AP Police) తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు ఏసీబీకి దొరికిన మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్ రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఓ
కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిశ్చార్జ్ రెండు రోజుల క్రితం హై ఫీవర్తో ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో
టీపీసీసీ చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలే ప్రధాన కారణం తనపై మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్
అన్న” కోసం షర్మిల ఫోన్ ట్యాప్ ! తెలంగాణలో రాజకీయాలు చేసిన కాలంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలో షర్మిల కూడా ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది.
You cannot copy content of this page