ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఉగాది పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు

TEJA NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఉగాది పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఉగాది పండగ పర్వదిన సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పలు శుభ కార్యక్రమాలలో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు..

You cannot copy content of this page

Scroll to Top