వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కార్యవర్గ సమావేశం లో పద్మశ్రీ మందకృష్ణ మాది కి సన్మాన కార్యక్రమంలో
- మంచిర్యాల జిల్లా నుండి పాల్గొన్నవారు
వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ జిల్లా నాయకులు దేవి ప్రకాష్ కొప్పర్తి రవికుమార్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బానోతు సుశీల
