Author name: teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

TELANGANA

అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకిద్దాం.

అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకిద్దాం… షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తిని కొనసాగిద్దాం…. తోకల రమేష్ సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పెద్దపెల్లి డివిజన్ కార్యదర్శి… […]

TELANGANA

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 1 కోటి

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 1 కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు.

TELANGANA

వాహన్ పోర్టల్ షురూ.. ఇక ఆన్లైన్లోనే ఆర్టీఏ సేవలు

వాహన్ పోర్టల్ షురూ.. ఇక ఆన్లైన్లోనే ఆర్టీఏ సేవలు తెలంగాణలో వాహన్ పోర్టల్ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దీంతో వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ

TELANGANA

చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి

చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి జి.చంద్రకళమ్మ అంతిమయాత్రలో పాల్గొని, ఫిలిం నగర్ మహాప్రస్థానంలో చంద్రకళమ్మ పార్దివ దేహానికి అంతిమ నివాళులు

TELANGANA

కోర్టు వాయిదాలకు గైర్హాజరు…

కోర్టు వాయిదాలకు గైర్హాజరు… ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసు నిందితుడు అరెస్ట్…. పెద్దపల్లి// . మంచిర్యాల జిల్లా కోర్టులో కొనసాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసులో నిందితుడైన గోగు బాలకృష్ణ

TELANGANA

రోడ్లపై ఆక్రమణలకు చెక్ – సూర్యాపేటలో ‘ఆపరేషన్ రోప్’ స్పెషల్ డ్రైవ్

రోడ్లపై ఆక్రమణలకు చెక్ – సూర్యాపేటలో ‘ఆపరేషన్ రోప్’ స్పెషల్ డ్రైవ్ సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు

TELANGANA

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి… ప్రభుత్వ కార్యాలయాల్లో పనికి రాని పాత సామాగ్రి తొలగించాలి… -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష… పెద్దపల్లి//

TELANGANA

మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్

మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆడపిల్ల పుడితే రూ.5,000 ఆర్థిక సహాయం ఇస్తానని మాటిచ్చిన

ANDHRAPRADESH

తిరుపతి పార్లమెంట్ టీడీపీ కార్యాలయం ప్రారంభం

తిరుపతి పార్లమెంట్ టీడీపీ కార్యాలయం ప్రారంభం ** పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్, మాజీ మంత్రి సోమిరెడ్డిలు తిరుపతి: నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం

TELANGANA

మార్చి.24న.ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్బంగా అవగాహన ర్యాలీ…

మార్చి.24న.ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్బంగా అవగాహన ర్యాలీ… పెద్దపల్లి// . ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని, (మార్చి 24) ఉదయం 9:30 గంటలకు జిల్లా

You cannot copy content of this page

Scroll to Top